Varalakshmi Vratham | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
TTD | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది.
Padmavati Brahmotsavam | పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
TTD JEO | తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియామకమయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.
Tirumala | దక్షిణ కన్నడ కుక్కే సుబ్రహ్మణ్యంలోని సుబ్రహ్మణ్య మఠానికి చెందిన హెచ్హెచ్ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమల లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Donation | టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది హ్యాండిక్యాప్డ్(బర్డ్) సంస్థకు ఓ భక్తుడు రూ.11 లక్షల విరాళం(Donation) అందజేశారు.
TTD | టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 12న రెండో విడతగా తిరుమల-తిరుపతి రెండు ఘాట్ రోడ్లు, నడకదారుల్లో నిర్వహించనున్న ‘శుద్ధ తిరుమల- సుందర తిరుమల’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి ఆదేశించారు.
ఇటీవల ప్రారంభించిన టీటీడీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ గురించి ఎక్కువ మందికి భక్తులందరికీ తెలిసేలా సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల్లో ప్రదర్శించాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో
Tirupati |తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు.
తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు.