టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించిన మీదట త్వరలో తిరుపతిలో దివ్వ దర్శనం టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తామని ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. జూలై 7వ తేదీ సెప్టెంబర్ నెలకు సంబంధ�
స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షించకుండా వెంకన్న దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిం�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి...
గో సంరక్షణ, గోశాలల నిర్వహణతో పాటు గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని నోడల్ గోశాల�
తిరుమల : శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్రస్టు ద్వారా చేపట్టే 50 ఆలయాలు, 84 ఆల�
అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని పలు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న 33,971 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 11, 356 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని �