తిరుమల: తిరుమలలోని పూలతోటలను శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. బాట గంగమ్మ గుడి సమీపంలోని శ్రీవారి సేవా సదన్కు ఆనుకుని ఏడు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నఉద్యానవనాన్
తిరుమల : తిరుమలలో స్వామివారి ఆశీర్వాదంతోనే భక్తులకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విరిగి పడ్డ కొండచరియలతో ధ్వంసమైన మార్గాన్ని శనివారం పరిశీలించారు
తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులో కొ�
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోన�
తిరుమల : శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. శ
తిరుపతి, ఆగస్టు:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయ�
తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
తిరుపతి, జూలై : టీటీడీ ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచొద్దని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా�
తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక�
తిరుపతి, జూలై: తిరుమలతిరుపతిదేవస్థానం పరిపాలన భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని టీటీడీ ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాట్లాడా
తిరుపతి 21 జూలై 2021: టీటీడీ లోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారుల�
తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంర�
తిరుమల,జూలై: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు తిరుమలతిరుపతి దేవస్థానం ఈవో డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని పిఏసి-4లో గల క�
తిరుపతి,జూలై 3:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.క�