తిరుమల, జూన్ 9: శ్రీవారి పోటు కార్మికుడు సి.వి. గోపాల్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. పోటులో పనిచేసే 426 మంది పోటు కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని గోపాల్ కుటుంబానికి అందించారు. దీనికి సంబంధించిన రూ.3 ల�
తిరుమల, జూన్ 9: ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ రామాయణంలోని యుద్ధకాండను జూన్ 11వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో పారాయణం
అమరావతి, జూన్,5 : హనుమంతుడి జన్మస్థలం పై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని ఆయన స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే చూపామని అన్నారు. �
శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ | జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.
తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని �
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమల హనుమంతుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో కేఎస్ జవహర్రెడ్డి స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమవ�
హైదరాబాద్ : విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీకి సంబంధించిన పలు విషయాలను స్వామివారితో
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ను శుక్రవారం తిరుపతి పరిపాలనా భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. మార్చి 11 నుంచి 21వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవా