తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3ని నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ బీ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో హైదరాబాద్లో గురువారం భేటీ అయ్యారు. తిరుపతిలోని హథీరాం భావాజీ మఠంలో తెలుగు రాష్ర్టాలకు చ�
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో ఎనిమిదో తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నష్టపరిహారం చెల్లించారు.
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభ మేళాకు హాజరయ్యే భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు శన�
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇక సులువుగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం పూర్తి కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శనాలు పూర్తి చేసే�
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ ద
తిరుమలలో అన్యమత గుర్తు కలకలం రేపింది.హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం తిరుమలేశుని దర్శనానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తిరుమల సీఆర్వో కార్యాలయం ఎదుట ఓ దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ భక్తులు తీసుకొచ్చే ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడును మాజీమంత్రి హరీశ్రావు కోరారు.
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇకడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వి