Nandigama | ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి కారును ఢీకొన్న సంఘటన నందిగామ పాత జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్కు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరా�
ఓటేయడానికి వస్తూ రోడ్డు పక్కన టిఫిన్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు దూసుకు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరా�
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ జారీ చేసే క్రమంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులలో నిరంతరాయంగా చిల్లర సమస్యల కొనసాగుతూనే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్స�
దసరా పండుగకు సొంతూళ్లకెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 13 నుంచి 25 వరకు 5,265 ప్రత్యేక బస్సులను నడపనున్న
ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావడానికి ఆ సంస్థ అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నది. ఆదాయం పెంచి నష్టాల నుంచి లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే కార్గోన
తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్-హెల్పర్లు, డ్రైవర్లు, కండక్టర్ల, సూపర్వైజర్లు, ఇతర అధికారులను ప్రోత్సహించడానికి సంస్థ యాజమాన్యం అ�
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు గతంలో 5వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచితంగా బస
నగరంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నది. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త పథకాలు, విధానాలను ప్రవేశ పెడుతుంది.