సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్
ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి ఈ నెల 17, 18, 19 తేదీల్లో బస్సులు తిప్పనున్నారు.
టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.
ఆర్టీసీ ప్రయాణికుల్లో పెరిగిన ఆదరణ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్లు) అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. హైదరాబాద్, సంగ�
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) చేసే యాడ్స్ కు కూడా ఖచ్చితంగా ఓ రేంజ్ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ ప్రొడక్ట్ ప్రమోషన్లో మెరుస్తుంటాడు మహేశ్. ఈ క్రేజీ హీరో వివిధ పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల బస్ టిక�
హైదరాబాద్ : ఎంజీబీఎస్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్లో నవీన్(4) అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. నిన్న రాత్రి సీబీఎస్ వద్ద న�
Anantapur | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Anantapur) జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీ