రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం ఆన్లైన్ విధానంలో కాకుండా.. ‘ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్' విధానంలో ప్రాథమిక పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించనున్నట్టు బుధవారం టీఎస్ప�
ప్రభుత్వ శాఖలకు చెందిన ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27న వైద్యపరీక్షలు నిర్వహించనునట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీ నే నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హాల్టికెట్లు కూడా వచ
వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక క్యాటగిరీ (దివ్యాంగ) అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహంచనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ (జీఆర్) జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు.
రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. సర్ట�
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 4.03లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
వైద్యారోగ్య శాఖ, వైద్య విద్య విధాన పరిషత్తు డైరెక్టర్లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల అభ్యర్థులకు ఈ నెల 15, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
పేపర్ లీక్లు, అమ్మకాల సమాచారం తనకు తెలియదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. మూడు పేపర్ లీకులు, ఆరు పశ్నపత్రాల అమ్మకాలు అంటూ కాంగ్రెస్ నాయకుడు అనిల్ ఈరవత్రి చేసిన వ్యా�
రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు నెలన్నర క్రితమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇదేమిటని అధికారులను సంప్రదిస్తే ఆయా అ
Group-1 | గ్రూప్-1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం (రేపు ) ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కా�