Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల పోరాటం పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి దిల్సుఖ్నగర్ మెట్రో వరకు పో�
గ్రూప్-1 మెయిన్స్పై (Group-1 Mains) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్�
TGPSC | రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. జులై 4 నుంచి 8వ తేదీ వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థ
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
Group 1 Preliminary Key | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రాథమిక కీని డౌన్లోడ్
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను టీజీపీ
Group-1 | ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్సైట్లో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్
Group-1 Mains Schedule | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 9న సజావుగా నిర్వహించాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గురువారం ఆమె గ్రూప్1 ఏర్పాట్లపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడి�
TSPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
జూన్ 9వ తేదీన నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వ�
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నామని, ఇందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ప�