టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారి, సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు.
దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా ‘ప్రపంచాన్ని మార్చే శక్తి మంతమైన ఆయుధం విద్య’ అంటాడు. విద్యార్థులకు గొప్పగొప్ప తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ఆ ప్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో టీఎస్పీఎస్సీలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సహకారం అందించాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతున్నది. గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. తాజాగా యూపీఎస్సీ (UPSC) చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలి�
అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే 30 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు నూరు శాతం 420 పార్టీయేనని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాని�
వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం అధికారంగా టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్-2 పరీక్ష తాజాగా మరోసారి వాయ�
Group-2 Exam |గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా.. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింద�
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై సందిగ్ధత నెలకొన్నది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా, టీఎస్పీఎస్సీ చైర్మన్తోపాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా చేసిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కష్టంగానే కనిపిస్తున్�