టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన వై రామ్మెహన్రావు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ మహేందర్రెడ్డి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
గ్రూప్ -4 ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 300 మార్కులకు 220.458 మార్కులతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్గా నిలిచాడు. టాప్ -10లో 9 మంది పురుషులు నిలువగా, ఒకే ఒక్క మహిళా అభ్యర్థి టాప్-10లో �
‘వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారెంటీల అమలుపై నిత్యం చెప్తున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏయే తేదీల్లో ఏమేమ
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
టీఎస్పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు రెండు వేర్వేరు ఉత్తర్వులను విడుదల చేశారు.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కు ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీకి నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మరో 60 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి అ
టీఎస్పీఎస్సీ సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్లో సాధించిన విజయాలు, సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాల�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్రా వ్యక్తిని నియమించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సోషల్మీడియా వే
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వ�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్రవేయగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్తోపాటు మరో
టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారి, సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి