హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన వై రామ్మెహన్రావు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ మహేందర్రెడ్డి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
నూతన సభ్యులుగా పాల్వాయి రజినీ కుమారి, రామ్మెహన్రావు, యాదయ్య, అనితరాజేంద్ర, అమీరుల్లాఖాన్లను నియమించిన విషయం తెలిసిందే.