బీసీలు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారికి బీఆర్ఎస్ బాసటగా నిలువడం గొప్ప విషయమని తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్రావు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం క�
దేశ న్యాయవ్యవస్థ దారుణమైన స్థితిలో ఉన్నదని, ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి వివిధ కోర్టుల్లో 5.84 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్రావు ఆవేదన వ్యక్తం చ�
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన వై రామ్మెహన్రావు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ మహేందర్రెడ్డి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లుంటాయి. నేను మూడు పాత్రల్లో కనిపిస్తా. కథలో కొత్తదనంతో పాటు వినోదం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు టెన్షన్స్ అన్నింటిని మరచిపోతారు’ అన్నారు సుధీర్బా�
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి నందితరావు, రామ్మోహన్రావు చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు.
నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బతుకవచ్చు. నేటి ఆధునిక సమాజంలో యువతీ, యువకులు అందంగా, నాజూకుగా కనిపించేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం వ్యాయామం, యోగా చేస్తుంట�