టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చార్జిషీట్ వేసేందుకు సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 107 మందిని సిట్ అరెస్టు చేసింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అట్ల రాజశేఖరరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, మరో ప్రధాన నిందితుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ను తిరస్కరించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య తీర్పు చెప్పారు. మరో నిందితుడు భూక్యా మహేశ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ స్నేహితుడు నర్సింగ్రావును సోమవారం సిట్ అధికారులు జువెనైల్ కోర్టులో హాజరు పర్చగా, మెజిస్ట్రేట్ జీ రాధిక జ్యుడీషియల్ కస్టడీకి ఆ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో లింక్ బయట పడుతున్నది. కమిషన్ మాజీ ఉద్యోగి సురేశ్తో సంబంధం ఉన్న మరో ముగ్గురిని గురువారం సిట్ అరెస్ట్టు చేసింది.
టీఎస్పీఎస్సీ డీఏవో ప్రశ్నప్రతం కొనుగోలు కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సుష్మితను (ఏ18) శుక్రవారం చంచల్గూడ జైలు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 28 వరకు రిమాం�