టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. ఖమ్మం విద్యార్థులైన వాదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఆదివారం ఈ పరీక్ష జరగనున్నది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్�
TSPSC Paper Leak | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నిందితుడిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. సతీశ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవికిశోర్ నుంచి సతీశ్ ఏఈ పేపర్ కొనుగ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో నిందితులు 31, అరెస్టుల సంఖ్య 30కి పెరిగింది. సోమవారం వారిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో సిట్ మరో నలుగురిని మంగళవారం అరెస్ట్ చేసింది. వీళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ వద్ద ఏఈ, ఏఈఈ పరీక్ష పత్రాలను కొన్న ఇద్దరు దళారుల నుంచి ప్రశ్నపత్రాన్ని కొన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
Telangana Police | తప్పు చేసినవారెవరైనా సరే.. పక్కా ఆధారాలు సేకరించి చట్టం ముందు దోషులుగా నిలబెడుతున్నారు తెలంగాణ పోలీసులు. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై సర్వేలు చేస్తున్న జాతీయ సంస్థలు సైతం తెలంగాణ పోలీసుల ప్ర�
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై సిట్ విచారణ చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు పేపర్ కస్టోడియన్ శంకర లక్ష్మి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సీఆర్పీసీ 91 కింద సిట్ శనివారం రెండోసారి నోటీసు జారీచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయం లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
KTR | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధారంగా కుట్ర పూరితంగా ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు