సకల వనరుల సుభిక్ష తెలంగాణ కల సాకారమయ్యే వేళ లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలు ముసురుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం నేడు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిరాశలోకి నెట్టివేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు జరుగుతున్నదని, ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 పేపర్ కోసం జూన్ నుంచే ప్రయత్నాల�
TSPSC | భవిష్యత్లో ఎవరైనా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే ఇక అంతే సంగతులు. పదేండ్ల పాటు జైల్లో గడపాల్సిందే. ఉద్యోగం రాకుండా అనర్హత వేటుకు గురికావాల్సిందే. అంతేగాక భారీ జరిమానా, ఆస్తుల జప్తును ఎదుర్కోవాల్సి�
టీఎస్పీఎస్సీకి నిధులు కేటాయించడం, జాబ్ వేకెన్సీస్ ఇండెంట్ ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేసే పని. కానీ, విధి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు.
టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉన్నట్టు అనుమానిస్తున్నామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. లీకేజీ కేసులో నిందితుడైన రాజశేఖర్రెడ్డి బీజేపీ క్రియాశీల క�
Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల, పరీక్షార్థుల ఆవేదనలో అర్థమున్నది. వారి బాధ వాస్తవమే. అయితే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ప్రశ్న�
తమ్ముడి కోసం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు అడ్డదారిలో వెళ్లింది. ఏకంగా టీఎస్పీఎస్సీ ఈ నెల 5న నిర్వహించిన ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్నే రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.