టీజీపీఎస్సీ గ్రూప్-1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అవకతవకలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్�
ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు - నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది.
సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు ఎలాంటి మందుల కొరత లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు వెల్లడించారు. ‘నమస్తే’లో ‘మందుల్లేవ్ ’ పేరుతో వచ్చిన కథనంపై టీఎస్ఎంఎ�
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల నాణ్యత, టెండర్లలో పాటిస్తున్న పారద�
Minister Harish Rao | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం కార్యక్రమాలపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్�
ఏపీలో అధికార వైపీసీ మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మంత్రి హరీశ్రావు యాదృచ్ఛికంగా మాట్లాడిన అంశాన్ని వక్రీకరి�
ప్రజారంజక పాలనతో గుండెగుండెకూ చేరువైన బీఆర్ఎస్, మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన ఆ పార్టీ, పల్లెల్లో గులాబీ జాతర న
నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన �
గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగ
తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డి కుమారుడు అభిజిత్ (23) గుండెపోటుతో మరణించారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ 9 జిల్లాల్లో 1.50 లక్షల మందికి ప్రయోజనం కిట్ విలువ 2 వేలు.. ఒక్కొక్కరికి రెండు కిట్లు ఇకపై వైద్యపరికరాలకు వేగంగా మరమ్మతులు అమల్లోకి ‘పరికరాల నిర్వహణ పాలసీ’ ప్రత్యేకంగా యూనిట్, �