కాంగ్రెస్ పాలనలో పరిశ్రమల ఏర్పాటు అత్యంత దుర్భరంగా మారింది. భూమి కొనుగోలు చేసి పరిశ్రమ పెట్టాలనుకునేవారికి చుక్క లు కనిపిస్తున్నాయి. టీజీఐఐసీ ద్వారా జరిగే భూకేటాయింపులు అర్హతల ఆధారంగా జరగడంలేదనే ఆరో�
దశాబ్దం కిందట కుడి, ఎడమల దగా తప్ప ధైర్యం కలిగించే, దారిచూపించే విధానాలు ఎక్కడివి?. ఉపాధి ఎండమావై, కడుపులు ఖాళీ కుండలై, ముప్ఫై ఏండ్లు నిండకముందే నుదిటి మీద ముడతలు వచ్చి, వంగి నడిచే దుస్థితికి నవతరం నెట్టివేయ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. టీఎస్ఐపాస్తో అనతికాలంలోనే అనుమతులిచ్చి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నో చిన్న, భారీ తర
స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఫలితంగా జిల్లా ఉపాధి హబ్గా అవతరించింది. ఔటర్ చుట్టూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేక�
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4లక్షల 50వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని, మరో 4లక్షల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించ
రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంత�
Telangana | రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాష్ర్టానికి రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్�
AWS | ప్రముఖ ఇంటర్నేషన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్లో ఇవాళ ప్రారంభమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్
హైదరాబాద్ : తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం డిప్లమాట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. హైదరాబాద్ టీ హబ్ 2.0 లో జరిగిన ఈ సమావేశానిక
హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షులు సల�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్పై బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్యమంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ పథకం బాగుందని కితాబిచ్చారు. యూకేలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
Telangana | తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జర్మనీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండ
KTR | తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయని, కాబట్టి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అనువైన స్థలాన్ని కేటాయించడం ప్రభుత్వానికి చాలా సులభమని