Telangana VRA | రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. వీఆర్ఏలను నీటిపారుదల శ�
Telangana University | హైదరాబాద్ : నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్ విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
KNRUHS | వరంగల్ : పీజీ డెంటల్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసిం�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Civils Coaching | హైదరాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్(పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్కై దరఖాస్తు చేసుకున్న వారు రేపట్నుంచి సంబంధిత వెబ్
Rythu Bandhu | వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు పంట సాయం పంపిణీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిధుల విడుదల మంగళవారం సైతం కొనసాగింది. రెండో రోజు రూ.1,278 కోట్ల నిధులను 16.98లక్షల మంతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన చదువు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు..మన బడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఈ ఏడాది డిసెంబర్తో రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సన్నాహాలు �
Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో ఎంఎస్25ని విడుదల చేసింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
CM KCR | హైదరాబాద్ : ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది అని పేర్కొన్నారు.
ఖమ్మం నగర విస్తరణలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ముఖ్యభూమిక పోషిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నగరంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగుతున్నాయి. రాష
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మిగతా 8 జిల్లాల్లోనూ మెడిక�