Telangana | హైదరాబాద్ : రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ఎవరైనా డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీలర్షిప్ ఇచ్చేందుకు వయస్సు ప�
Telangana | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యాసంగిలో రైతాంగానికి సంపూర్ణంగా అండగా ఉండి, పకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇవాళ ఒక్క�
దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల పింఛన్ పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి మరో రూ.వేయి జత చే
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఈ 9 ఏండ్ల కాలంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శక�
మిషన్ కాకతీయ కింద చెరువులను అభివృద్ధి చేసి, సాగు విస్తీర్ణం పెంచి.. రైతుల ముఖంలో ఆనందం నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ�
Kanti Velugu | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్�
CM KCR | విప్రహిత పేరుతో వెలసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సనాతన సంస్కృతి కేంద్రం�
Brahmana Samkshema Sadan | హైదరాబాద్ : విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు ప్రభుత్వం 12 నెలల వేతనాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవో జారీకి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు హ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి బీసీ బాంధవుడిగా నిలిచారు ముఖ్యమంత్రి
కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా 2023 అ�
Telangana | హైదరాబాద్ : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో నాలుగు జ