రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�
Telangana VRA | రాష్ట్రంలోని వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
Telangana Cabinet | 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని హరీ
Telangana Cabinet | హైదరాబాద్ : కొత్త సచివాలయంలో (Secretariat) తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్�
TSPSC | హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 21, 22వ
TSPSC | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేస
Paddy Procure | హైదరాబాద్ : ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ
Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల�
Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
CM KCR | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం �
యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి గతంలో సోషల్ సైన్సెస్, సైన్సెస్, ఇంజినీరింగ్ విభాగాలను యూనిట్లుగా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేసేవారు. కానీ, సబ్జెక్టుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అలహాబాద్ హ
ప్రమాదవశాత్తు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో ఇస్త్రీ డబ్బా, దానిలో దుస్తులు కాలి నష్టపోయిన బాధిత రజక కుటుంబాలకు రజక ఫెడరేషన్ ద్వారా రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రజ