Kanti Velugu | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ కంటి పరీక్షలు చేయించుక
TS Govt | తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లకు పదోన్నతులు లభించాయి. ఈ ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Harish rao | కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
Budget 2023-24 | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లతోపాటు మినిమం టైం స్కేల్,
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం ఆయన సమక్షంలో నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పలు పార్టీలకు చెందిన 50మంది
వనపర్తి: జిల్లా నూతన కలెక్టర్గా తేజాస్ నంద్ లాల్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తేజాస్ నంద్ లాల్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
TS Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు మరో శుభవార్త వినిపించింది. మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశార�
TS Govt | రాష్ట్రంలో శుక్రవారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5ను గురువారం జారీ చేశారు.
Republic Day | గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచల�