CS Shanti Kumari | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారి డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో
CS Shanti Kumari | తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శాంతి కుమారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తనకు సీఎస్గా అవకాశం కల్పించినందుకు
CS Shanthi Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీటిని గ్రామాలకు నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ అధికారుల చిన్నచిన్న సమస్యలను పరిష్కరించకపోవడంతోనే నెలలో 20 రోజులు కూడా
TS Govt | తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్
TS Minority | తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు విధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 9వ తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు మైనార్టీ
జిల్లాలో శనివారం నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. గత నెల వరకు ఒక్కొక్కరికీ 10 కేజీల చొప్పున ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికీ 5 కేజీల చొప్పు న అందించేలా రాష్ట్ర పౌరసరఫర�
Minority Overseas scholarships | రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు చెందిన యూజీ, పీజీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆ శాఖ జిల్లా అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య
rythubandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పదో విడుత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఆరో రోజు లక్షా 49,970 మంది రైతుల ఖాతాల్లో రూ. 262.60 కోట్ల
CM KCR | దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్