Minister Satyavathi Rathod | గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు.. రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించి, తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చే�
TS Govt | తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పబ్లికేషన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
TS Govt | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీస�
TS Govt | రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
TNGO | ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కోరినట్లు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Telangana Tourism | ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం తెలంగాణ.. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సహజ అందాలకు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు తెలంగాణ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Telangana Budget | తెలంగాణ రోడ్లు - భవనాలు, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై శుక్రవారం ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష
TS Govt | తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖలోకి గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జార
TS Govt | ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహ
Telangana Health Dept | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీ భ�
Minister KTR | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు
TSPSC | ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. దీంతో గ్రూప్ -1