rythubandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పదో విడుత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఆరో రోజు లక్షా 49,970 మంది రైతుల ఖాతాల్లో రూ. 262.60 కోట్ల
CM KCR | దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్
Ediga Anjaneya Goud | తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఆంజనేయ గౌడ్ను సీఎం
మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం అధికారులు, మున్సిపల్ పాలక మండలి ప్రతినిధులు ప్రారంభించారు.
Telangana | కొత్త ఏడాది వేడుకల దృష్ట్యా డ్రగ్స్, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ నిఘా పెట్టింది. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే 14 బృందాలతో
Venugopalachary | తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి
IPS Anjani Kumar | తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ
Rythu Bandhu | ఇక రేపట్నుంచి తెలంగాణ పల్లెల్లో రైతుల ఫోన్లు టింగ్ టింగ్మని మోగనున్నాయి. బ్యాంకులు తెరవగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల
Minister Harish Rao | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్హెచ్జీ(స్వయం సహాయక బృందాల) ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూల�