CM KCR | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని �
SEC | రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమ
Mahender Reddy | రాష్ట్ర ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. గనులు,భూగర్భ వనరుల �
ఆదరణ కోల్పోయిన చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు నేత కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నది. బతుకమ్మ చీరలతో కోట్ల వి
Telangana | తమ సర్వీస్ను రెగ్యులరైజ్ చేయడం, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచనతో ఇప్పటికే పలుమార్లు
Telangana | హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana | రాష్ట్రంలోని 71,400 మంది అంగన్వాడీలు, సహాయకుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత వెలుగు నింపింది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వా
Telangana | రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాష్ర్టానికి రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్�
TS ECET | టీఎస్ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్లో 88.53 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్లో శుక్రవారం తుది విడు
CM KCR | తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ �
CM KCR | ఇకపై తెలంగాణలోని అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఆర్ఫాన్ పాలసీని రూపొందించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అనాథ�
CM KCR | దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకు�
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వా�