Telangana | తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది.
Praja Bhavan | తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రజా భవన్ను కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
GENCO | ఈ నెల 17వ తేదీన జరగాల్సిన జెన్కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. అదే రోజు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నందున జెన్కో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జెన్కో ప్రకటించింది. కొత్త తేదీలను త్వ�
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Rythubandhu | రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Jana Reddy | తనకు ఇప్పుడు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. జానారెడ్డిని సీఎం రేవంత్ ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టుగానే విద్యారంగంలోనూ మార్పులు రావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించాలని, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష
Telangana | ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Praja Bhavan | ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నేమో ప్రజా దర్బార్కు ప్రజలు రావొచ్చని చెప్పి.. ఇవాళ బారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని
CM Revanth | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్లో
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది.
ప్రైవేట్ నిర్వహణలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమి కేటాయింపుతోపాటు ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు జారీచేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా