Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం విడుదల కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామిన�
Telangana | రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
DSC | టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ఎడిట్ ఆప్షన్నిచ్చింది.
Telangana DSC | డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సీపీ మినహా అన్ని పోస్టులకు ఉత్తర్వులు జారీ చే�
New Fire Station | కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటుకానున్న ములుగు జిల్లాలోని ఏటూరు నాగారానికి ప్రభుత్వం ఫైర్ స్టేషన్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా 34 మంది సిబ్బ�
Revenue Division | ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన�
Dasara Holiday | దసరా సెలవును ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23వ తేదీన తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన
Telangana | తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సీ�
DDN Scheme | ధూప దీప నైవేద్య పథకాన్ని (DDN) మరో 350 ఆలయాలకు వర్తింపజేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271 పెరిగింది. అలాగే ఈ నెల నుంచి డీడీఎన్ ఆలయాలకు ప్రతి నెలా రూ.10వే�
Minister KTR | నగరంలోని జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హెచ్ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు �