Telangana Assembly Elections | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది. సిద్దిపేటలో హరీశ్రావు, సిరిసిల్లలో కేటీఆర్కు అత్యధిక ఓట్లు వచ్చాయి. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ముందంజలో ఉన్నారు. మొత్తంగా 20 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.