Mahabubnagar | ఆడపిల్లల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా
TRT Posts | గతంలో జారీ చేసిన పాత నోటిఫికేషన్లకు ఏజెన్సీ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ పోస్టులను వందకు వందశాతం ఏజెన్సీ వారితోనే భర్తీచేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందే ఈ నోటిఫికేషన్లు జారీకావడంతో
Telangana | రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగ�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీల రిక్రూట్మెంట్కు స�
Telangana | తెలంగాణలో డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచారు. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 2,216
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంటే.. టీఆర్ఎస్
CM KCR | బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని బండి సంజయ్ను కేసీఆర్ హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన
CM KCR | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మిగతా విషయాలన్ని మాట్
గంగాధర : వానాకాలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, మధురానగర్, మంగపేట గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొ
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తాంసి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం
జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల