Telangana | కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదు. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మన దరి చేరదు. కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి
Omicron | తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు పలు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలను నమ్మ�
Sirivennela | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం ఉదయం సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిరివెన్నెల పార్థి�
Telangana | తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో నేటి నుంచి ఎమ్మెల్సీల పద�
Telangana | తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హా�
Telangana | ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
Telangana | దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజ
Telangana | కొవిడ్ కొత్త వేరియంట్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశం కానున్నారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ
Telangana | సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచింది. ఈ మేరకు శనివారం
మినీ రైతుబజార్ పనులను పరిశీలించిన విద్యాశాఖ మంత్రి పలుచోట్ల బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత మహేశ్వరం, నవంబర్ 26 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రార
Telangana | కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీ�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు తెలంగ