Minister KTR | సంగారెడ్డి జిల్లా పరిధిలోని సుల్తాన్పూర్లోని వైద్య పరికరాల పార్కులో ఏడు కంపెనీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
Omicron | ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే ఆయుధం మాస్క్ మాత్రమే అని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అప్రమత్తత అవసరం అన్నారు. ప్రతి ఒక్క�
బోధన్ డిగ్రీ కళాశాలకు ఆధునిక హంగులు ‘బి’ గ్రేడ్ గుర్తింపుఇచ్చిన న్యాక్ బృందం వరుసగా ఉత్తమ అధ్యాపక అవార్డులు ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నది
Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎమర్జెన్సీ బ్లాక్ను సందర్శించారు. అక్కడ రోగులను మంత్రి హరీశ్రావు ఆప్యాయంగా పలుక�
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగ�
Telangana | నూతన సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించా
Covid Vaccination | రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
MLC Elections | ఈ నెల 10వ తేదీన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్కు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 37 �
Telangana Secretariat | నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్కు వివరించారు. పనుల
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి భవన్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్ర
Omicron | డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీనోమ్ సీక్వెన్స్కు నమూనాలు పంపించిన సంగతి తెలిసిందే. అయితే జీనోమ్ నివేదికలో
Basthi Dawakhana | నాణ్యమైన వైద్యసేవలు పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం,