గంగాధర : వానాకాలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, మధురానగర్, మంగపేట గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొ
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తాంసి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం
జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల
నేరడిగొండ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం నేరడిగొండలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, నూతన సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్
కెరమెరి: ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చిందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సాకడ, మోడి, పన్గూడ గ్రామాలో పర్యటించి ఏత్మాసార్
CM KCR | తెలంగాణా తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్పూర్తి రాష్ట్రసాధన కోసం సాగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వట్టికోట ఆళ్వారు
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమా�
ఆదిలాబాద్ రూరల్ : చనిపోయిన వారి ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కులమతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణంలోని సుభాష్ నగర్లో రూ.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జల్లాపల్లిఫారంలో జగదాంబ మాత, సేవాలాల
కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతి బాలచంద్రన్ గజ్వేల్ : గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైఫెరీ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని క�