హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న ఎంపిక చేసిన కొన్ని గ్ర�
హైదరాబాద్ : ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికా�
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని కష్టాలు అధిగమించి దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నాం. తిగి బాగు చేసుకో
హైదరాబాద్ : తెలంగాణకు నిధుల కేటాయింపులపై పచ్చి అబద్ధాలాడి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన అమిత్ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులను రెగ్యులర్ కోర్టులుగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22 ఫాస్ట్ట్రాక్ కోర్టులను అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్�
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశాన�
హైదరాబాద్ : హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే టీ హబ్లో 3డీ ప్రింటింగ్ ప్ర�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉ�
హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ను ఉగాండా ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ మేరకు ఈ బృందం రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరు, స్వయం సహాయక, రైతులకు రుణాల పంపిణీపై అధ్య�
ఢిల్లీ : రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయసాకారాలు అందిస్తుందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్య�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజు వారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్