హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ను ఉగాండా ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ మేరకు ఈ బృందం రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరు, స్వయం సహాయక, రైతులకు రుణాల పంపిణీపై అధ్య�
ఢిల్లీ : రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయసాకారాలు అందిస్తుందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్య�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజు వారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్
హైదరాబాద్ : పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అద్భుతమైన తీరును కనబరిచింది. ఈ రంగంలో తొమ్మిది నెలలు ముందుగానే తెలంగాణ వంద శాతం లక్ష్యాన్
హైదరాబాద్ : తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ అటవీ విధా�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున�
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై ట్విట్టర్ వేదికగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. యువత సరైన విధంగా పరీక్షలకు సన్నద�
హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యో
హైదరాబాద్ : తెలంగాణలోని ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేష
సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ఆ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్ప
హైదరాబాద్ : ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించిన జీవో 111పై గ్రీన్జోన్లను పరిరక్షిస్తూ, మాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�