హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో 11వేల మంది కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ కాంటాక
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం, హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక నాలా�
హైదరాబాద్ : వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామా�
హైదరాబాద్ : సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర దేశాలత
హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 100 సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8వ తేదీన ఉదయ�
హైదరాబాద్ : స్వరాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-2తో పాటు పోలీసు కానిస్టేబుల్స్, టీచర్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖల్లో భారీగా పోస్టుల�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. ఓ వైపు సాధారణ ప్రజలు టీవీలకు అతుక్కుపోతే.. మరో వైపు ఉద్యోగ అభ్యర్థులు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు అతుక్కు�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్న�