హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్ట�
హైదరాబాద్ : తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేర�
హైదరాబాద్ : రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీష్ రెడ్డి నియామకం అయ్యారు. సతీష్ రెడ్డి ప్�
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యద�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 2,865 మంది పోలీసుల బదిలీ జరిగింది. ఏఎస్ఐలు – 219, హెడ్ కానిస్టేబుళ్లు – 640, కానిస్టేబుళ్లు – 2,006 మంది బదిలీ అయ్యారు. పోలీసు సిబ్బంది బదిలీ కోసం గత ఐదేండ్ల �
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 1,326 డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 751 స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్లలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కే
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచేలా స్కిట్ను ప్రదర్శించినందుకు గానూ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని హయత్ నగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజ�
హైదరాబాద్ : జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది. అక్రిడేషన్ దరఖాస్తులను జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్త�
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ప్రస్తుత చైర్మన్, సభ్యులను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదవీ కాలాన్ని ఐదేండ్లు లేదా 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకు పొడగించింది. ఇప్పటికే టీఎస్
హైదరాబాద్ : జీవితమంతా దళితుల అభివృద్ధికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుం�
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాలతో రూపొందించిన ‘ఆకుపచ్చని వీలునామా’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవా�