హైదరాబాద్ : తొలి తెలుగు బహుజన చక్రవర్తి, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ (ఎస్పీడీపీవో), జైగౌడ్ ఉద్యమ జాతీయ కమ�
హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా ఇస్లావత్ రామచందర్ నాయక్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రామచందర్ నాయక్కు నియామక పత్రాన్ని అందజే�
హైదరాబాద్ : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నా�
హైదరాబాద్ : అమీర్పేటలోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాల
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలో ఈవినింగ్ ఓపీ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జనర
హైదరాబాద్ : రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్పర్సన్గా దీపికా రెడ్డి నియామకం అయ్యారు. ఆమె రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ స�
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి �
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణ�
హైదరాబాద్ : ఉర్దూ ఒక మతం భాష కాదు.. మీ తాతలు, మా తాతలు అందరూ ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారు. ఉర్దూనే అనర్గళంగా మాట్లాడేవారు. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మత�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో �
హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నత విద్యావంతుడు కాబ