హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 5 గంటలకు పైగా కేబినెట్ సమావే�
హైదరాబాద్ : ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ�
హైదరాబాద్ : తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎ�
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రగతి భవన్లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో అదనపు నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రుణాలు స�
National Flag | రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. �
హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో
హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ : తొలి తెలుగు బహుజన చక్రవర్తి, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ (ఎస్పీడీపీవో), జైగౌడ్ ఉద్యమ జాతీయ కమ�
హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా ఇస్లావత్ రామచందర్ నాయక్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రామచందర్ నాయక్కు నియామక పత్రాన్ని అందజే�
హైదరాబాద్ : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నా�