రంగారెడ్డి : ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన 27 మందిలో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయివేటు ఆస్�
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, వివ�
న్యూఢిల్లీ : వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడంతో.. నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ర�
రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ స
హైదరాబాద్ : తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం డిప్లమాట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. హైదరాబాద్ టీ హబ్ 2.0 లో జరిగిన ఈ సమావేశానిక
హైదరాబాద్ : అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులందరూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రా�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న కేంద్ర మంత్రు�
హైదరాబాద్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిప
హైదరాబాద్ : నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆ ఐదుగురు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా జాతీయ గీతాలాపన జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్