Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక ప్రకటన చేశారు. రష్యాకు వ్యతిరేకంగా రెండోదశ (second phase) ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. ఈ విషయంలో ఈ
PM Modi | అమెరికా అధిక టారిఫ్ల వేళ (Trump Tariffs) భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు (UN General Assembly) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరు కావ�
Donald Trump | రష్యా ఆయిల్ కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై యూఎస్ భారీ సుంకాల (tariff) విధింపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు (US-India ties) దెబ్బతిన్న విషయం తెలిసిందే.
PM Modi | భారత్ (India) పై అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs) ను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందన
Trump Tariffs | వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన ‘ల్రాండోమాట్’ వ్యాఖ్యలను కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తప్పుపట్టారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్ ఎలా�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే నినాదంతో అధికారం చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్ తమను గొప్పవారిని చేయడం మాట అటుంచి అదనపు భారంతో పేదరికంలోకి తోసేస్తున్నారంటూ ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టార�
రష్యా నుంచి ముడి చమురు కొంటున్నదని ఇండియాపై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలను విధించడం ‘అగౌరవకర, అజ్ఞాన విధానం’ అని అమెరికా జర్నలిస్ట్ రిక్ సాంచెజ్ విమర్శించారు. రష్యాలో ఆయన శనివారం ఏఎన్ఐకు ఇంటర్యూ ఇచ్�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
రష్యా చమురు కొనుగోళ్లను (Russion Oil) సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. మాస్కో నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాల్సిందేనని, లేనట్లయితే మరిన్ని సుంకాల వాతలు �
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్�
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్ద