‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే నినాదంతో అధికారం చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్ తమను గొప్పవారిని చేయడం మాట అటుంచి అదనపు భారంతో పేదరికంలోకి తోసేస్తున్నారంటూ ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టార�
రష్యా నుంచి ముడి చమురు కొంటున్నదని ఇండియాపై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలను విధించడం ‘అగౌరవకర, అజ్ఞాన విధానం’ అని అమెరికా జర్నలిస్ట్ రిక్ సాంచెజ్ విమర్శించారు. రష్యాలో ఆయన శనివారం ఏఎన్ఐకు ఇంటర్యూ ఇచ్�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
రష్యా చమురు కొనుగోళ్లను (Russion Oil) సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. మాస్కో నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాల్సిందేనని, లేనట్లయితే మరిన్ని సుంకాల వాతలు �
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్�
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్ద
గత 11 ఏండ్ల ప్రధాని మోదీ పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తెలిపింది. ఈ 11 ఏండ్ల కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారంటూ
రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు (Trump
భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు (Trump Tariffs) బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్పై మరో 25 శాతం టారీఫ్లు విధిం�
భారత్పై విధించిన 50 శాతం సుంకాలు మరో నాలుగు రోజుల్లో అమలులోకి రానున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా రాయబారిని (New Ambassador)ఆకస్మికంగా మార్చేశారు.
S Jaishankar | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్ (India) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు (50 శాతం) విధించిన (Trump Tariffs) విషయం తెలిసిందే.
PM Modi | భారత్పై అగ్రరాజ్యం అమెరికా అధిక టారిఫ్ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో