Huzurabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్న�
మంత్రి హరీశ్రావుకు ఓసీ జేఏసీ నేతల హామీ ఈడబ్ల్యూఎస్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని వినతి రవీంద్రభారతి, ఆగస్టు 23: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఓసీ జేఏసీ నాయకులు స్పష్ట�
బన్సీలాల్పేట్ : టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి బాబురావు, జగ్గయ్యల తల్లి ఎం.లింగమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పద్మారావునగర్లోని బాబ
శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్గౌడ్ను రెండోసారి ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో ఆయన సోమవారం రాజేంద్రనగర్ ఎమ�
-టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్-పార్టీ నిర్ణయాలు నచ్చకనే అధికార పార్టీలో చేరిన: కౌన్సిలర్ నవీన్-ఐదుకు చేరిన ఆ పార్టీ బలం, మరో ఇద్దరు వచ్చే చాన్స్..-డైలామాలో మున్సిపాలిటీ పాలకవర�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. బీసీ బిడ్డను అని చెప్పుకునే ఆయన కూతురు, కుమారుడికి రెడ్డి అని పేరు చివరలో పెట్టాడు. రెడ్డి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈట
Huzurabad | 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్.. నియోజకవర్గ అభివృద్ధిని అసలే పట్టించుకోలేదు. కోడి గుడ్ల వ్యాపారం చేసుకునే ఈయన ఇంత ఎట్ల సంపాదించుండు. ఇప్పుడు దళితుల భూములను ఆక్ర�
హుజురాబాద్: టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పీరీల పండుగలో పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో నిర్వహ
Huzurabad | సీఎం కేసీఆర్ పేదలకు మస్తు సాయం చేస్తుండు. ఉమ్మడి ఏపీలో నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోయేవి. చేప పిల్లలను పెంచేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రాజెక్టులకు జలకళ వచ్చి�