TRS | టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో క
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. �
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన �
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
శంషాబాద్ : అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మంగళవారం నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన శంషాబాద్ ము
హైదరాబాద్ : ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్కు సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అధ�
మహేశ్వరం: మహేశ్వరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమగల్లచంద్రయ్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరామర్శించారు. చంద్రయ్య గత రెండు రోజులుగా అస్వస్థతకు గురి కావడంతో నగరంలోని కేర్ ఆసుప�
కొండాపూర్: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మెన్గా నియమితులైన సామాజిక వేత్త, బీసీ ఉద్యమాల నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావును శిష్టకరణ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం సత్కరించారు. సంఘం �
మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం | మరికొద్దిసేపటల్లో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పార్టీ సంస
Huzurabad | నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీరంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఎంతో మంది పాలించారు. ఎన్నో ప్రభుత్వ�