శంషాబాద్ రూరల్ :గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు �
కందుకూరు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించనున్న జెండా పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశ�
సెప్టెంబర్ 2న ప్రతి పల్లె, పట్టణంలో గులాబీ జెండా ఎగరాలి : మంత్రి సత్యవతి | సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని ప్రతి, పల్లె, పట్టణంలో గులాబీ జెండా గుండెలనిండుగా ఎగరాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్
TRS party | సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీని నిర్మించగలమని కేసీఆర్ ఈ నెల 24న అన్నారు. ఈ మాట ఆయన మనసులో 2015 నుంచి మెదులుతున్నదే. పలు కారణాలతో వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు �
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�
అమీర్పేట్ : సెప్టెంబర్ 2న జరిగే టీఆర్ఎస్ జెండా పండుగను సతన్నగర్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఉదయం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో నియోజకవర్
సూర్యాపేట : సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లా�
ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రవీంద్రభారతి, ఆగస్టు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలుపునకు కృషి చేస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్�
కేటీఆర్ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పేరు బండి సంజయ్..
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పా�