Huzurabad | జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని ఊరూరా తీర్మానాలు చేస్తున్నారు. గెల్ల�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో బీజేపీకి షాక్ తగిలింది. పంగిడిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మందికి పైగా బీజేపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే
Huzurabad | ఈటల ఎత్తుకున్నది కాషాయ జెండా మాట్లాడుతున్నది ఎర్ర జెండా మాటలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో పొలవేణి పోచమల్లు యాదవ్తో పాటు ఆయన
Huzurabad | ఈటల రాజేందర్ రైతులకు చేసిందేమీ లేదు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. రైతన్నలందరూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
అర్హులందరికీ దళిత బంధు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:సీఎస్ కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభు�
యాచారం : యాచారం మండలం మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కునాయక్ శనివారం టీఆర్ఎస్ యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. నిన్న బీ�
శంకర్పల్లి : ముఖ్య మంత్రి చంద్రశేఖర్రావు యువతకు ప్రాధాన్యత ఇస్తూ, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని సింగాపురానికి �
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మహిళలకు సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ పాత కొత్తల కలయికతో, చురుకుగ
Huzurabad | తెలుగుదేశం కరీంనగర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ముచ్చ సమ్మిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమ్మిరెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సమ్మిరె�
తెలంగాణ ఉద్యమమే యువశక్తితో ఊపిరి పోసుకున్నది. ఆ ఉద్యమ పొత్తిళ్ల నుంచి ఎదిగిన టీఆర్ఎస్ మొదటినుంచి యువతకు సముచిత స్థానం ఇస్తున్నది. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన
మెహిదీపట్నం : పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్నీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న పథకాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు అన్న�