తెలంగాణ ఉద్యమమే యువశక్తితో ఊపిరి పోసుకున్నది. ఆ ఉద్యమ పొత్తిళ్ల నుంచి ఎదిగిన టీఆర్ఎస్ మొదటినుంచి యువతకు సముచిత స్థానం ఇస్తున్నది. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన
మెహిదీపట్నం : పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్నీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న పథకాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు అన్న�
ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ యువకుడు, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు పేదింటి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం జైలు శిక్షలు అనుభవించిన విద్యార్�
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
మునిపల్లి /సంగారెడ్డి : విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన కళ్లపల్లి రాతన్మ కుటుంబానికి మండల టీఆర్ఎస్ ప
కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూ�
Gellu Srinivas Yadav | హుజూరాబాద్ ( Huzurabad ) టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్ర
Dalitha Bandhu | హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్కు యాదవ కులస్తులు జై కొట్టారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజ్పల్లి గ్రామంలో యాదవ కులస్తులు సమావేశమై.. టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశ