మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
దళిత బంధు | తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించింది. కానీ దళిత జాతి మాత్రం వెనుకబడి ఉంది. వందకు వంద శాతం, ఆరునూరైనా సరే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం అని సీఎం
కృష్ణా జలాల వివాదం | కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�
హైదరాబాద్ : బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరె�
హైదరాబాద్ : మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. యాష్కీకి సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జ�
మండలానికి 30 లక్షల వరకు ఖర్చు ప్రచారానికి జనం కోసం పాకులాట అసహనంతో మాట్లాడుతున్న ఈటల పరిహాసాస్పదంగా పాదయాత్ర హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని మాజీ మంత్ర
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట�
మంత్రి సత్యవతి రాథోడ్ | కార్యకర్తలందరికీ బీమా కల్పించి వారి కుటుంబాల్లో టీఆర్ఎస్ పార్టీ భరోసా నింపిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.