– టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పహాడీషరీఫ్ : టీఆర్ ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగు తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివ
కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్�
బడంగ్పేట : ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 29, 34, 35 డివిజన్లలో రూ.2,34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే
పహాడీషరీఫ్ : ప్రజా సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి కో -ఆప�
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాల�
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.