కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 50మంది కాంగ్రెస్ నాయక
బొంరాస్ పేట : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని కొడంగల్ ఎమ్మె
ఇబ్రహీంపట్నం : మరో ఇరవైఏండ్ల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామానికి చెందిన పలుపార్టీల నాయకుల�
కొత్తూరు రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్
మహేశ్వరం : అభివృద్ది పనులకు ఆకర్షితులై మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకుడు కాకిమల్లేష్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కష్టపడ్డ �
నందిగామ : తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రాష�
మణికొండ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నార�
మంచిర్యాల అర్బన్(హాజీపూర్) : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న ఘడ్పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గురం సత్తి రెడ్డి, వార్డు మెంబర్ కొండ్ర చంద్రమౌళి, విద్యా కమిటీ మా
చిక్కడపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకుల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. �
చేవెళ్ల టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కే�
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ఆదివాసీల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని అంకాపూర్ జీపీలో ప్రహారి నిర్మాణానికి, రూ20 లక్షలతో చేపట్టనున్న ఎస్
ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బీజేపీ కార్యకర్తలను ఆహ�
పరిగి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తమ న�
హుజూరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోన
మణికొండ : యువతచూపు టీఆర్ఎస్ వైపు ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మణికొండ మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 200